కడప జిల్లా పులివెందులలో నీటి సమస్యలపై బి.టెక్ రవి విమర్శలు..

Advertisements

<p>కడప జిల్లా పులివెందులలో రాజకీయ హీట్ పెరుగుతోంది&period;ఇద్దరు ముఖ్యమంత్రులను అందించిన ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ తాగునీటి సమస్యలు కొనసాగుతున్నాయని టీడీపీ ఇంచార్జి బి&period;టెక్ రవి విమర్శించారు&period;ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పులివెందుల పట్టణంలోని క్రిస్టియన్ వీధిలో పెన్షన్లు ఆయన అందజేశారు&period; కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్‌ను ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి అమలు చేసిందని తెలిపారు&period;గత ప్రభుత్వంలా ప్రతి ఏడాది స్వల్పంగా పెంచడం కాకుండా&period;&period; ఒక్కసారిగా పెంపు చేసి ప్రజలకు మేలు చేసినట్టు పేర్కొన్నారు&period;ఇంటింటికి తాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని&period;&period; చక్రాయపేటలో పైపులైన్ పనులు పూర్తయ్యాయని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..