విశాఖలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ…

Congress held a huge public meeting in Visakhapatnam

Advertisements

&NewLine;<p>రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్ర నింపిన ఉత్సాహంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ఐకమత్యంగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే&period; దాంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి స్పీడు ఎంతో ఉపయోగపడిందని అధిష్టానం భావిస్తోంది&period; దీంతో ఇదే స్ట్రాటజీని కాంగ్రెస్ పార్టీ ఏపీలోనూ ఉపయోగించాలనుకుంటోంది&period; పార్టీకి పూర్వ వైభవాన్ని తెచ్చే దిశగా వ్యూహాలు రూపొందిస్తోంది&period; ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పీడును ఏపీలోనూ వాడుకోవాలని చూస్తోంది&period; తాజాగా&period;&period; ఆయనతో ఏపీలో బహిరంగ సభకు ప్లాన్ చేసింది&period; ఈ నెల 15à°¨ విశాఖపట్నంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది&period; సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని పేర్కొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.

అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.