Crime

కన్న తండ్రిని హత్య చేసిన కొడుకు

<p>నాగాయలంక మండలం భావదేవరపల్లిలో కొడుకు తండ్రిని హత్య చేశాడు&period; గ్రామానికి చెందిన 25 ఏళ్ళ బండే పవన్ కళ్యాణ్ తన తండ్రి బండే హరిమోహనరావు &lpar;50&rpar; ని హత్య చేసి మృత దేహాన్ని మంచంపై ఉంచి తగలబెట్టాడు&period; శుక్రవారం రాత్రి ఏడున్నర…

Read more

రెండు పెళ్లి బస్సులు ఢీ..

<p>à°•à°¡à°ª జిల్లా&period;&period; జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని ముద్దనూరు మండలం చింతకుంట గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో à°’à°•à°°à°¿ మృతి చెందగా 15 మంది త్రీవంగా గాయపడ్డారు&period; కొండాపురం నుంచి వేంపల్లి వెళ్తున్న రెండు పెళ్లి బస్సులు ఒకదాని వెనుక à°’à°•à°Ÿà°¿…

Read more

ఆహార కల్తీలో హైదరాబాద్ టాప్

<p>ఆహార కల్తీలో హైదరాబాద్ యావత్ దేశంలో తొలి స్థానంలో నిలిచింది&period; నగరంలో ఆహార కల్తీ à°…à°§à°¿à°•à°‚à°—à°¾ ఉందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది&period; 2022లో దేశ్యాప్తంగా 19 నగరాల్లో 291 కల్తీ ఆహారం కేసులు…

Read more

కరీంనగర్-వరంగల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం..

<p>కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారిపై శంకరపట్నం మండలం తాటికల్ వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది&period; కారును ఎదురుగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టింది&period; à°ˆ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా&period;&period; మరొకరికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు&period;…

Read more

వాహనం ఢీకొని చిరుత మృతి

<p>గుర్తు తెలియని వాహనం ఢీకొని కామారెడ్డి జిల్లాలో చిరుత మృతి చెందింది&period; సదాశివనగర్ మండలం కల్వరాల్ అటవీ ప్రాంతంలో వాహనం ఢీకొట్టడంతో రోడ్డు దాటుతున్న చిరుతపులి అక్కడికక్కడే మృతి చెందింది&period; స్థానికులు గమనించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీ అధికారులు…

Read more

మద్యం మత్తులో దారుణానికి పాల్పడిన యువకులు..

<p>మద్యం మత్తులో ముగ్గురు యువకులు రాకేష్ అనే వ్యక్తి ని హత్య చేశారని వరంగల్ ఏసిపి బోనాల కిషన్ తెలిపారు&period; వరంగల్ నగరంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం ముందు ఈనెల 5à°µ తేదీన రాత్రి చెందిన రాకేష్ అనే వ్యక్తి…

Read more

ఎమ్మెల్సీ షేక్ సాబ్జి మృతి..

<p>పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడలో రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జి మృతి చెందారు&period; ఏలూరు నుండి భీమవరం వస్తుండగా à°ˆ ప్రమాదం చోటుచేసుకుంది&period; ఎమ్మెల్సీ ప్రయాణిస్తున్న కారుకు ఎదురుగా వస్తున్న కారు అదుపుతప్పి వీరు కారు ను ఢీకొనడంతో…

Read more

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

<p>చిల్లకూరు జాతీయ రహదారిపై స్కూటీలో వెళుతున్న చోటు&lpar;25&rpar; అనే యువకుడుని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు&period; మృతి చెందిన &lpar;చోటు&rpar; అనే యువకుడు గూడూరు పట్టణ సమీపంలో పంచర్ షాపు నిర్వహిస్తున్నట్లు సమాచారం&period; చిల్లకూరు పోలీసులు కేసు…

Read more

జాతీయ రహదారిపై దోపిడీదారులను పట్టుకున్న పోలీసులు

<p>ఏలూరు శివారు జాతీయ రహదారిపై దోపిడీలకు పాల్పడుతున్న ఐదుగురు యువకులు&comma; ఇద్దరు మైనర్లను పెదపాడు పోలీసులు అరెస్టు చేశారు&period; à°ˆ నేపథ్యంలో ఏలూరులోని రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు డీఎస్పీ అశోక్ కుమార్&period; à°ˆ…

Read more

ఇంటెక్ వెల్ వద్ద యువకుడి గల్లంతు….

<p>ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం ఇంటేక్ వెల్ వద్ద తమ బంధువుల అంత్యక్రియలో భాగంగా గోదావరి స్నానానికి వెళ్లిన రాంశెట్టీ రాము &lpar;22&rpar; అనే యువకుడు ప్రమాదవశాత్తు గోదావరిలో గల్లంతు అయ్యాడు&period; దగ్గరలో ఉన్న స్నేహితులు పరుగెత్తి కాపాడే ప్రయత్నం…

Read more