ఇంటెక్ వెల్ వద్ద యువకుడి గల్లంతు….

Winding operations with the help of boats

Advertisements

&NewLine;<p>ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం ఇంటేక్ వెల్ వద్ద తమ బంధువుల అంత్యక్రియలో భాగంగా గోదావరి స్నానానికి వెళ్లిన రాంశెట్టీ రాము &lpar;22&rpar; అనే యువకుడు ప్రమాదవశాత్తు గోదావరిలో గల్లంతు అయ్యాడు&period; దగ్గరలో ఉన్న స్నేహితులు పరుగెత్తి కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ లోతులోకి వెళ్లిపోయాడని స్నేహితులు చెప్తున్నారు&period; బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పడవల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు&period; ప్రస్తుతం అయితే గజ ఈతగాళ్ల తో గాలింపు చర్యలు జరుగుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..