Crime

ఘోర రోడ్డు ప్రమాదం..

<p>అన్నమయ్య జిల్లాలో రాయచోటి పట్టణం ట్రంక్ రోడ్ వద్ద ద్వి చక్ర వాహనచోదకుడు నాసిర్ &lpar;17&rpar; బైక్ పై వెళుతూ అదుపు తప్పికింద పడిపోయిన నాసిర్ పై అదే దారిలో వెళుతున్న బస్సు వెనుక భాగంలో టైరు అతని పై ఎక్కడంతో…

Read more

అగ్నికి ఆహుతైన బస్సు..

<p>నెల్లూరు జిల్లా&comma; ముత్తుకూరు మండలంలోని ధర్మల్ విద్యుత్ కేంద్రానికి చెందిన బస్సు అగ్ని ప్రమాదంకు గురైంది&period; నెల్లూరు నుండి విద్యుత్ కేంద్రానికి వెళ్తున్న సమయంలో బస్సులో నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి&period; ప్రాణ భయంతో బస్సు అద్దాలు పగలగొట్టి&comma; ధర్మల్ కేంద్రం…

Read more

కాకతీయ టెక్నో స్కూల్లో అగ్ని ప్రమాదం

<p>సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ వద్ద à°—à°² కాకతీయ టెక్నో స్కూల్లో అగ్ని ప్రమాదం సంభవించింది&period; వెంటనే స్పందించిన స్థానికులు&comma; స్కూల్ యాజమాన్యం ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు&period; ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని…

Read more

కూతురు కనిపించడం లేదని తల్లి ఆవేదన..

<p>అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం చిన్న à°“à°°à°‚ పాడు గ్రామానికి చెందిన దుర్గమ్మ తన కూతురు కనిపించడం లేదని ఓబులవారిపల్లె పోలీసులను ఆశ్రయించింది&period; కూతురు అదృశ్యంపై పట్టించుకోలేదని ఆమె తెలిపారు&period; ఫిర్యాదు చేయడానికి వెళ్లిన పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న భాస్కర్…

Read more

కార్మికుడు మృతి.. కప్పిపుచ్చే ప్రయత్నంలో యాజమాన్యం..

<p>విజయనగరం జిల్లా కొత్తవలస శారడ మెటల్స్ కంపెనీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది&period; నిన్న కంపెనీలో ప్రమాదవశాత్తు గాయపడి తిమిడి గ్రామానికి చెందిన కార్మికుడు మృతి చెందాడు&period; కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేయకుండా&comma; సంఘటన సమాచారాన్ని బయటకి పొక్కకుండా కంపెనీ యాజమాన్యం ప్రయత్నాలు…

Read more

అమెరికాలో ముగ్గురు ఏపీ కిరాతకాలు

<p>అగ్రరాజ్యం అమెరికాలో ఏపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు చేసిన కిరాతకాలు వెలుగులోకి వచ్చాయి&period; 20 ఏళ్ల విద్యార్థిని బంధించి&comma; తీవ్రంగా హింసిస్తూ వీరు రాక్షసానందం పొందారు&period; దాదాపు 7 నెలల పాటు వారి రాక్షస క్రీడ కొనసాగింది&period; మిస్సోరి రాష్ట్రంలోని సెయింట్…

Read more

కాకినాడ తీరంలో బోటు అగ్నిప్రమాదం

<p>కాకినాడ సముద్ర తీరంలో à°“ బోటులో జరిగిన అగ్నిప్రమాదంలో రూ&period; 80 లక్షల ఆస్తినష్టం సంభవించింది&period; వారం రోజుల క్రితం చేపలవేటకు సముద్రంలోకి వెళ్లిన బోటు తుపాను హెచ్చరికల నేపథ్యంలో మచిలీపట్టణానికి తిరుగుపయనమైంది&period; మరో నాలుగు గంటల్లో కాకినాడ చేరుకుంటుందనగా తెల్లవారుజామున…

Read more

అనుమానాస్పద స్థితి లో ఒక వ్యక్తి మృతి.

<p>అనుమానాస్పద స్థితి లో à°’à°• వ్యక్తి మృతి&period; గణపవరం మండలం కాల్చుపల్లి గ్రామానికి చెందిన ఈదుపల్లి వెంకటరామారావు&lpar;60&rpar; అనే వ్యవసాయ కూలీ మృతి&period; అదే గ్రామానికి చెందిన విశ్వనాథరాజు అనే రైతుకు ఇంటిదగ్గర చెట్లు పెరిగినవని నరకడానికి వెళ్లిన మృతుడు&period; à°—à°‚à°Ÿ…

Read more

విశాఖ నగరంలో వరస అగ్ని ప్రమాదాలు…

<p>నగరంలో వరస అగ్ని ప్రమాదం తో ప్రజలు భయభ్రాంతులు&period; ఫిషింగ్ హార్బర్ గంగలమ్మ గుడి వద్ద ఎగసిపడిన మంటలు&period; సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై వివరాల ఆరా తీసిన పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యర్&period; ఫిషింగ్ హార్బర్ వద్ద గాంధీ విగ్రహం…

Read more

ఆటోను డీ కొట్టిన లారీ..

<p>కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి వద్ద జాతీయ రహదారిపై ఏడుగురు తో కత్తిపూడి నుండి ఏవి నగరం వెళ్తున్న ఆటోను à°“ లారీ à°¡à±€ కొట్టింది&period; ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి గంపల చందర్రావు&lpar; 65 &rpar; అక్కడికక్కడే మృతి చెందారు&period;…

Read more