తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

thirumala thirupathi devastanam

Advertisements

&NewLine;<p>తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ &comma; శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం&period;తిరుమల శ్రీవారిని నిన్న<br>67&comma;140 భక్తులు దర్శించుకున్న భక్తులు&period;&period;నిన్న హుండీ ఆదాయం&period;&period;4&period;01 కోట్లు&period;&period;శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు…26&comma;870 మంది&period; కంపార్ట్మెంట్ లు అన్ని నిండి శిలాతోరణం వరకు క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు&period;టోకెన్ లు లేని భక్తులకు 24 గంటల శ్రీవారి సర్వదర్శనం సమయం పడుతుంది<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.