thirumala temple

వీఐపీ సంస్కృతిని తగ్గించాలని అధికారులకు ఆదేశం

<p>తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు&period; శ్రీవారి దర్శనానికి వీఐపీలు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదని చెప్పారు&period; ప్రసాదాల్లో నాణ్యత నిరంతరం కొనసాగాలని అన్నారు&period; తిరుమలలో ప్రశాంతతకు à°­à°‚à°—à°‚ కలగకూడదని కొండపై గోవింద నామస్మరణం తప్ప మరేమీ వినిపించకూడదని చెప్పారు&period;…

Read more

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

<p> కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి&period; à°ˆ రోజు నుంచి ప్రారంభమయ్యే నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను à°…à°‚à°—à°°à°‚à°— వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లను పూర్తి చేసింది&period; బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణానికి ముందు రోజు నిర్వహించే అంకురార్పణ…

Read more

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ

<p>కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి&period; శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు à°ˆ నెల 4 నుండి 12à°µ తేదీ వరకూ జరగనున్న దృష్ట్యా ధ్వజారోహణానికి ముందు రోజు అంటే ఈరోజు రాత్రి 7 à°—à°‚à°Ÿà°² నుండి 8…

Read more

అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై స్పీకర్‌ కీలక వ్యాఖ్యలు

<p>ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు&period; à°—à°¤ ఐదేళ్ల పాల‌à°¨‌లో రాష్ట్రం తీవ్రంగా à°¨‌ష్టపోయింద‌ని&comma; à°µ‌చ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి పునర్వైభవం రావాలని శ్రీవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నానని అయ్య‌న్న పాత్రుడు తెలిపారు&period; అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఏపీ స్పీక‌ర్ అయ్యన్నపాత్రుడు…

Read more

తిరుమలలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

<p>తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు&period; జూలై 16à°µ తేదీన ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది&period;<br &sol;>సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహిస్తారు&period; ఉగాది&comma; ఆణివారి…

Read more

తిరుమ‌ల‌లో అత్యున్న‌త ప్ర‌మాణాల‌తో అన్న‌ప్ర‌సాదాలు..

<p>తిరుమ‌లకు ప్ర‌తి రోజు ప్ర‌పంచం à°¨‌లుమూల‌à°² నుండి విచ్చేసే à°²‌క్ష‌లాది మంది à°­‌క్తుల‌కు టీటీడీ అత్యున్న‌à°¤ ప్ర‌మాణాల‌తో అన్న‌ప్ర‌సాదాలు అందిస్తున్న‌ట్లు ఛైర్మ‌న్ భూమ‌à°¨ à°•‌రుణాక‌ర్ రెడ్డి తెలిపారు&period;తిరుమ‌à°²‌లో మంగ‌à°³‌వారం ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ&comma; దేశ వ్యాప్తంగా à°­‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు అందిస్తున్న ఆల‌యాల్లో…

Read more

శ్రీ‌వారి ఆశీస్సుల‌తో నిండిన జలాశయాలు.. టీటీడీ ఛైర్మ‌న్

<p>శ్రీ‌వారి అనుగ్ర‌హంతో à°—à°¤ నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాలు పూర్తిగా నిండాయ‌ని&comma; దాదాపు ఏడాదికి సరిపడా తాగు నీళ్లు ఉన్న‌ట్లు టీటీడీ ఛైర్మ‌న్ భూమ‌à°¨ à°•‌రుణాక‌ర్ రెడ్డి తెలిపారు&period; మైచాంగ్ తుఫాను కారణంగా…

Read more

టీటీడీ అన్నప్రసాద ట్రస్ట్ కీ భక్తుడి విరాళం..

<p>టీటీడీ అన్నప్రసాద ట్రస్ట్ à°•à±€ 11లక్షల 16రూపాయల విరాళాని ఇచ్చిన తిరుపతికీ చెందిన భక్తుడు మైలు ప్రణీత్&comma;నిహారిక దంపతులు&period;టీటీడీ ఈవో క్యాంపు కార్యాలయంలో ఈవో ధర్మారెడ్డి à°•à°¿ చెక్ ని ప్రణీత్ దంపతులు అందజేశారు&period; à°ˆ సందర్బంగా దాతను ఈవో ధర్మారెడ్డి…

Read more

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

<p>తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ &comma; శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 à°—à°‚à°Ÿà°² సమయం&period;తిరుమల శ్రీవారిని నిన్న<br &sol;>67&comma;140 భక్తులు దర్శించుకున్న భక్తులు&period;&period;నిన్న హుండీ ఆదాయం&period;&period;4&period;01 కోట్లు&period;&period;శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు…26&comma;870 మంది&period; కంపార్ట్మెంట్ లు అన్ని నిండి శిలాతోరణం వరకు…

Read more

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఉప ముఖ్యమంత్రి- నారాయణ స్వామి

<p>తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు&period; ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి జేఈవో శ్రీ వీరబ్రహ్మం&comma; ఆలయ అర్చకులు&comma; అధికారులు సంప్రదాయ…

Read more