Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra Pradesh శ్రీవారిని దర్శించుకున్న దగ్గుబాటి సురేష్ బాబు

శ్రీవారిని దర్శించుకున్న దగ్గుబాటి సురేష్ బాబు

by Satya
Suresh Babu and Deepika are sleeping

తిరుమల శ్రీవారిని ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు దర్శించుకున్నారు. ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. సురేష్‌ బాబు రెండో కుమారుడు అభిరామ్ వివాహం ఇటీవలే జరిగింది. ఈ సందర్భంగా కొత్త దంపతులతో కలిసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో నూతన దంపతులకు వేదపండితులు ఆశీర్వచనం అందించారు. అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు. మరోవైపు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకునే కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల దీపికను చూసేందుకు భక్తులు, అభిమానులు ఎగబడ్డారు.

Advertisements

You may also like

Our Visitor

014044
Total views : 78852

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.