బద్ది పోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు…

Kondagattu Anjanna Kshetra is a clash of devotees

Advertisements

&NewLine;<p>వేములవాడ రాజన్న ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయానికి మంగళవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా బోనాల మొక్కులు చెల్లించుకునేందుకు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయంతో పాటు పరిసరప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి&period; అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమలను&comma; బోనాల నైవేద్యాలను సమర్పించుకొని సేవలో తరించారు&period; తమ ఇంటిల్లిపాదినీ పిల్లాపాపలను చల్లగా చూడు తల్లి అంటూ అమ్మవారిని భక్తులు వేడుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

సింహాచలంలో వైభవంగా శ్రావణ శుక్రవారం పూజలు.

బాలానగర్‌లో గంజాయి ముఠాపై తెలంగాణ ఈగల్ భారీ ఆపరేషన్.