స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్న భక్తులు…

Devotees paying obeisance to Swami Ammavar...

Advertisements

&NewLine;<p>శ్రీశైలం శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లకు కృష్ణాజిల్లా అవనిగడ్డకు చెందిన వల్లభనేని రామారావు కృష్ణకుమారి దంపతులు స్వామి అమ్మవార్లకు వెండి వస్తువులను బహుకరించి మొక్కలు తీర్చుకున్నారు&period; 740 గ్రాముల వెండి బిందె&comma; 390 గ్రాముల వెండి ప్రమిదలు&comma; 2&comma; 150 గ్రాముల వెండి ప్లేటు 1&comma; 160 గ్రాముల వెండి అక్షింతల గిన్నెలు&comma; 2&comma;350 గ్రాముల అగరుబత్తి స్టాండ్ దేవస్థానం ఏఈఓ స్వాములుకు అమ్మవారి ఆలయంలో అందజేసినట్టు ఈఓ పెద్దిరాజు తెలిపారు&period; అమ్మవారి ఆలయ ప్రాంగణములోని ఆశీర్వచన మండపంలో వల్లభనేని రామారావు దంపతులకు ఆలయ అధికారులు స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలతో సత్కరించగా అర్చకులు వేదపండితులు స్వామివారి లడ్డు ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనలు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగపూర్లో ఏడో రోజు కొనసాగుతున్న ఏపీ మంత్రుల పర్యటన

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు సిద్ధం..

గజపతినగరంలో అదుపులేని ఇసుక అక్రమ రవాణా ..