దర్శనం కోసం బారులు తీరిన భక్తులు…

devotees

Advertisements

&NewLine;<p>తిరుమల ఉత్తర వాకిలి దర్శనం కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద బారులు తీరిన భక్తులు&period; రాత్రి 10 గంటల నుంచి క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు అర్ధరాత్రి దాటిన తర్వాత టోకెన్లు జారీ చేసిన టిటిడి&period; పది రోజులపాటు ఉత్తర ద్వార దర్శనం కోసం టోకెన్లు జారీ&period; టికెట్ కౌంటర్ల వద్ద భారీగా పోలీసు బందోబస్తు&period; తోపులాటలు తోక్కిసలాటలు జరగకుండా విజిలెన్స్&comma; పోలీస్ అధికారుల సమన్వయంతో క్యూ లైన్ లో నికి భక్తులను అనుమతిస్తున్న అధికారులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శబరిమలలో తెలుగు భక్తుల తీవ్ర ఇబ్బందులు.

విశాఖ జిల్లా కొత్త గాజువాకలో శ్రీ సత్తెమ్మతల్లి పంగడ మహోత్సవాలు.

ప.గో.జిల్లా భీమవరంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం.