46
తెలంగాణ(Telangana) అమర్నాథ్ యాత్ర(Amarnath Yatra)గా పిలుచుకునే సలేశ్వరం జాతర(Saleswaram Jathara) అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. మూడు రోజులపాటు జరిగే ఈ సలేశ్వరం జాతరకు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక మహారాష్ట్ర నుంచి పర్యాటకులు వస్తున్నారు.
ఇది చదవండి: నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేతలు..
నల్లమల అటవీ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతంలో కొలువైన లింగమయ్య దర్శనానికి వెళ్లాలంటే అదొక సాహసమే. కొండలు, కోనల గుండా నడుస్తూ వెళ్తేగాని సలేశ్వరం చేరడం సాధ్యంకాదు. ఎత్తైన జలపాతం కింద లింగమయ దర్శనం భక్తులకు తీరని అనుభూతినిస్తుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలతసికింద్రాబాద్ మహంకాళి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత. పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి చెప్పారు. భక్తుల పూజల పట్ల సంతోషం వ్యక్తం చేసిన అమ్మవారు ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడతాయని చెప్పారు. పాడిపంటలు…
- ఉజ్జయని మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్న CM రేవంత్ రెడ్డిసికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళీ అమ్మవారి బోనాలు తెల్లవారుజామున ధూమ్ దాంగా ప్రారంభమయ్యాయి. దీంతో భక్తులు వేకువజాము నుంచే ఆలయానికి క్యూ కట్టారు. తెల్లవారుజామున అమ్మవారికి ప్రభుత్వం తరఫున హైదరాబాద్ ఇన్చార్జ్, మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనాన్ని అమ్మవారికి…
- పూరిలో రేపు తెరుచుకోనున్న రహస్య గదిఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గది తలుపులు రేపు తెరుచుకోనున్నాయి. రేపు ఉదయం 9.51 నుంచి 12.15 గంటల వరకు శుభముహూర్తంగా నిర్ణయించారు. దీంతో దేశమంతా ఇప్పుడు ఆసక్తికరంగా చూస్తోంది. శ్రీక్షేత్ర కార్యాలయంలో భాండాగారం అధ్యయన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి