17
తెలంగాణ(Telangana) అమర్నాథ్ యాత్ర(Amarnath Yatra)గా పిలుచుకునే సలేశ్వరం జాతర(Saleswaram Jathara) అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. మూడు రోజులపాటు జరిగే ఈ సలేశ్వరం జాతరకు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక మహారాష్ట్ర నుంచి పర్యాటకులు వస్తున్నారు.
ఇది చదవండి: నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేతలు..
నల్లమల అటవీ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతంలో కొలువైన లింగమయ్య దర్శనానికి వెళ్లాలంటే అదొక సాహసమే. కొండలు, కోనల గుండా నడుస్తూ వెళ్తేగాని సలేశ్వరం చేరడం సాధ్యంకాదు. ఎత్తైన జలపాతం కింద లింగమయ దర్శనం భక్తులకు తీరని అనుభూతినిస్తుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయ తలుపులు..ఉత్తరాఖండ్(Uttarakhand) లోని బద్రీనాథ్ ఆలయం(Badrinath Temple) తలుపులు తెరుచుకున్నాయి. శీతాకాలం మంచుతో ఈ ఆలయం కప్పబడి ఉంటుంది. ఉత్తరాఖండ్ లోని ఛార్ ధామ్ లలో శ్రీ కేదార్నాథ్, శ్రీ గంగోత్రి, శ్రీ యమునోత్రి ధామ్ ల తలుపులు అక్షయ…
- అక్షయ తృతీయ రోజు ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం!అక్షయ తృతీయ | Akshaya Tritiya భారతదేశం సంప్రదాయాలకు పుట్టినిల్లు. భారతదేశంలో హిందువులు ఎంతో సాంప్రదాయంగా జరుపుకునే పండుగలలో అక్షయ తృతీయకు(Akshaya Tritiya) ఎంతో ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా భారతదేశంలో మహిళలు ఎంతో ఇష్టంగా జరుపుకునే ఈ అక్షయ…
- శ్రీ కోదండ రాముని దేవాలయం ఎక్కడ ఉందొ తెలుసా..!అనంతపురం(Anantapur)లోని అతి ప్రాచీనమైన శ్రీరాముడు దేవాలయాల్లో(Sri Rama Temples) ఒకటి శ్రీ కోదండ రాముని దేవాలయం(Sri Kodanda Rama Temple). ఈ దేవాలయం అనంతపురం నగరంలోని పాతూరులో సున్నపు గేర్ల వద్ద కలదు. దాదాపుగా 300 సంవత్సరాల పై…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి