ఖమ్మం(Khammam) పార్లమెంట్ స్థానంలో రామసహాయం రఘురాంరెడ్డి(Raghuram Reddy) తరపున కాంగ్రెస్ నేతలు(Congress leaders) మంగళవారం నాడు నామినేషన్ దాఖలు(Filing of nomination) చేశారు. అధికారికంగా కాంగ్రెస్ పార్టీ(Congress party) రఘురాంరెడ్డి పేరును ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఖమ్మం పార్లమెంట్ స్థానంలో రఘురాం రెడ్డి పేరు తెరపైకి రావడంతో ఇతర అభ్యర్థుల పేర్లు వెనక్కి వెళ్లాయి. ఇంత వరకు వచ్చిన పేర్లను వెనక్కి రఘురాంరెడ్డి పేరు ప్రధానంగా నిలవడం వెనుక ఆ కుటుంబానికి ఉన్న రాజకీయ నేపథ్యం కూడ ప్రధాన కారణమనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: అకాల వర్షాలతో నష్టపోతున్న రైతులు..!
- ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనురాగ్ అధర్వ రాజు దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన చిత్రం “లఫూట్ గ్యాంగ్”..ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి నిర్మాతగా అనురాగ్ అధర్వ రాజు రచనా దర్శకత్వంలో వర్ధన్ మయూర్ కొయ్యాడ సినిమాటోగ్రాఫర్ గా ప్రారంభమైన చిత్రం లఫూట్ గ్యాంగ్. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ ఈ చిత్రానికి సంగీతం…
- ది రెడ్ బ్యాగ్’ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్తో కొత్త నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి, మెమరీ మేకర్స్ బ్యానర్ మీద ‘ది రెడ్ బ్యాగ్’ అనే సినిమాని నిర్మిస్తున్నారు. బ్యాగ్ చుట్టూ తిరిగే ఈ మూవీకి రవి కుమార్ సీరపు కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు.…
- రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మరీ జిల్లాలో సంచలనం రేపిన నలుగురి హత్య కేసు..అర్ధరాత్రి వేళ నిర్మానుష్య ప్రాంతంలో మంటల్లో చిక్కుకున్న ఓ కారు… మొదట అది సాధారణ ప్రమాదంగా కనిపించింది. కానీ, కాసేపటికే బయటపడిన నిజాలు పోలీసులను సైతం షాక్కు గురిచేశాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ జిల్లా సమీపంలో మాజీ సర్పంచ్తో పాటు నలుగురిని…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి





Total views : 89060