ఖమ్మం(Khammam) పార్లమెంట్ స్థానంలో రామసహాయం రఘురాంరెడ్డి(Raghuram Reddy) తరపున కాంగ్రెస్ నేతలు(Congress leaders) మంగళవారం నాడు నామినేషన్ దాఖలు(Filing of nomination) చేశారు. అధికారికంగా కాంగ్రెస్ పార్టీ(Congress party) రఘురాంరెడ్డి పేరును ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఖమ్మం పార్లమెంట్ స్థానంలో రఘురాం రెడ్డి పేరు తెరపైకి రావడంతో ఇతర అభ్యర్థుల పేర్లు వెనక్కి వెళ్లాయి. ఇంత వరకు వచ్చిన పేర్లను వెనక్కి రఘురాంరెడ్డి పేరు ప్రధానంగా నిలవడం వెనుక ఆ కుటుంబానికి ఉన్న రాజకీయ నేపథ్యం కూడ ప్రధాన కారణమనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: అకాల వర్షాలతో నష్టపోతున్న రైతులు..!
- 13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం గత పదమూడు సంవత్సరాలుగా సాగుతుండటం స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. 2014లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తి కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ప్రతిరోజూ రైల్వే గేటు…
- ‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ షూటింగ్ మొత్తం పూర్తయింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో…
- పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..కార్మికులు, కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని హోంమంత్రి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో అనిత పర్యటించారు. కోటవురట్ల మండలం రామచంద్రపురం గ్రామానికి చేరుకున్న మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. రామచంద్రపురం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 62311