Sunday, April 12, 2026
News Navigation
Sunday, April 12, 2026
News Navigation

Breaking

Sunday, April 12, 2026
Home Telangana నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేతలు..

నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేతలు..

by Satya
Congress leaders

ఖమ్మం(Khammam) పార్లమెంట్ స్థానంలో రామసహాయం రఘురాంరెడ్డి(Raghuram Reddy) తరపున కాంగ్రెస్ నేతలు(Congress leaders) మంగళవారం నాడు నామినేషన్ దాఖలు(Filing of nomination) చేశారు. అధికారికంగా కాంగ్రెస్ పార్టీ(Congress party) రఘురాంరెడ్డి పేరును ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఖమ్మం పార్లమెంట్ స్థానంలో రఘురాం రెడ్డి పేరు తెరపైకి రావడంతో ఇతర అభ్యర్థుల పేర్లు వెనక్కి వెళ్లాయి. ఇంత వరకు వచ్చిన పేర్లను వెనక్కి రఘురాంరెడ్డి పేరు ప్రధానంగా నిలవడం వెనుక ఆ కుటుంబానికి ఉన్న రాజకీయ నేపథ్యం కూడ ప్రధాన కారణమనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: అకాల వర్షాలతో నష్టపోతున్న రైతులు..!


  • బీజేపీ వస్తే టీఎంసీ 15 ఏళ్ల అవినీతిపై శ్వేతపత్రం-మోదీ హామీ
    తృణమూల్ కాంగ్రెస్‌పై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే, గత 15 ఏళ్ల టీఎంసీ పాలనలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. బీజేపీ వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని టీఎంసీ…
  • ఎన్టీఆర్: కీసర టోల్ గేట్ దగ్గర ఘోర ప్రమాదం..
    ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్ గేట్ దాటుతుండగా రెడీ మిక్సర్ లారీ తిరగబడింది. అయితే పక్కనే ఉన్న బీఎమ్‌డబ్ల్యూ కారుపై బోల్తా పడింది. హెవీ లోడ్ ఉండటంతో కారు నుజ్జు నుజ్జు…
  • ఇరాన్ కండీషన్లకు ఒప్పుకున్న అమెరికా…
    పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక అంతర్జాతీయ పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ పెట్టిన కఠిన నిబంధనలకు అమెరికా సానుకూలంగా స్పందించడంతో దౌత్యపరమైన చర్చలకు మార్గం సుగమమైంది. ఇరు దేశాల మధ్య అధికారిక చర్చలు ప్రారంభం కావడానికి ముందే ఇరాన్ పెట్టిన…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Our Visitor

004903
Total views : 33644

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.