Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Telangana నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేతలు..

నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేతలు..

by Satya
Congress leaders

ఖమ్మం(Khammam) పార్లమెంట్ స్థానంలో రామసహాయం రఘురాంరెడ్డి(Raghuram Reddy) తరపున కాంగ్రెస్ నేతలు(Congress leaders) మంగళవారం నాడు నామినేషన్ దాఖలు(Filing of nomination) చేశారు. అధికారికంగా కాంగ్రెస్ పార్టీ(Congress party) రఘురాంరెడ్డి పేరును ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఖమ్మం పార్లమెంట్ స్థానంలో రఘురాం రెడ్డి పేరు తెరపైకి రావడంతో ఇతర అభ్యర్థుల పేర్లు వెనక్కి వెళ్లాయి. ఇంత వరకు వచ్చిన పేర్లను వెనక్కి రఘురాంరెడ్డి పేరు ప్రధానంగా నిలవడం వెనుక ఆ కుటుంబానికి ఉన్న రాజకీయ నేపథ్యం కూడ ప్రధాన కారణమనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: అకాల వర్షాలతో నష్టపోతున్న రైతులు..!


  • హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.
    వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్‌పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్‌కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
  • రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
    రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
  • బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
    యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Our Visitor

039482
Total views : 197081

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: