రాజకీయ అంశాలపై చర్చ

Revanth Reddy

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్ పార్టీ పవర్‌లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైమ్ ఏర్పాటు చేసిన పొలిటికల్ ఆఫైర్స్ కమిటీ మీటింగ్ సుదీర్ఘంగా జరిగింది&period; గాంధీభవన్‌లో 3 గంటలు పాటు కొనసాగింది&period; సీఎం రేవంత్ రెడ్డి&comma; మంత్రులతో పాటు పీఏసీ సభ్యులు ఈ మీటింగ్‌కు హాజరయ్యారు&period; ఏఐసీసీ ఇన్‌చార్జ్ మానిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశంలో ప్రధానంగా మూడు తీర్మానాలు చేయగా&comma; వివిధ రాజకీయ అంశాలపై చర్చించారు&period; కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు&comma; నాయకులు&comma; ప్రజా సంఘాలు&comma; సమాజంలో అన్ని వర్గాల ప్రజలు పార్టీ విజయానికి కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రవేశ పెట్టగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.