నేత కార్మికులకు 20 కోట్ల రూపాయలు పేరుకు పోయిన బకాయిలు..?

20 crores pending

Advertisements

&NewLine;<p>బతుకమ్మ పండుగ సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు పంపిణీ చేసిన బతుకమ్మ చీరలకు సంబంధించి కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి&period; వాటిని తయారుచేసిన సిరిసిల్ల నేత కార్మికులకు దాదాపు రూ&period; 200 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది&period; అంతేకాదు 2022&comma; 2023 సంవత్సరాలకు సంబంధించి నూలు సబ్సిడీ కింద ఇవ్వాల్సిన రూ&period; 20 కోట్లు కూడా పెండింగ్‌లోనే ఉందని తెలిపారు&period; ఇప్పుడు ప్రభుత్వం మారడంతో బకాయిలు చెల్లింపులు ఉంటాయో&quest; లేదోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period; అంతేకాదు&comma; వచ్చే ఏడాది బతుకమ్మ చీరల పంపిణీ ఉంటుందా&quest; అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు&period; కాంగ్రెస్ సర్కారు రాజకీయాలకు అతీతంగా ఆలోచించి తమకు రావాల్సిన బకాయిలు చెల్లించడంతోపాటు వచ్చే ఏడాది చీరల ఆర్డర్ కూడా తమకే ఇవ్వాలని కోరుతున్నారు&period; స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లు కూడా గత ప్రభుత్వం తమకే ఇచ్చిందని&comma; ఈసారీ తమకే ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.

జోగులాంబ గద్వాలలో అభివృద్ధికి దూరంగా కాలనీలు ..

యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్‍తో మోదీ భేటీ …