నిడుబ్రోలులో పర్యటించిన మిజోరాం రాష్ట్ర గవర్నర్..

Governor of Mizoram State visited Nidubrolu.

Advertisements

&NewLine;<p>గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలులోని బంధువుల స్వగృహానికి మిజోరాం రాష్ట్ర గవర్నర్ డా&period;కంభంపాటి హరిబాబు&comma; దంపతులు కుటుంబ సమేతంగా మంగళవారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల సమయంలో విచ్చేశారు&period; నిడుబ్రోలు చేరుకున్న మిజోరాం రాష్ట్ర గవర్నర్ డా&period;కంభంపాటి హరిబాబును గుంటూరు రెవెన్యూ డివిజనల్ అధికారి పి&period;శ్రీఖర్&comma; గుంటూరు వెస్ట్ డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి&comma; పొన్నూరు మండల తహశీల్దార్ శ్రీకాంత్ కేదార్నాథ్&comma; పొన్నూరు మునిసిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ లు మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు&period; అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు&period; నిడుబ్రోలులో బంధువులు ఇంటిలో గడిపిన డాక్టర్ కంభంపాటి హరిబాబు సాయంత్రం 6&colon;00 గంటల సమయంలో తిరిగి విజయవాడకు ప్రయాణమయ్యారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్‍తో మోదీ భేటీ …

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..

గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్‌చల్..