అంబేద్కర్ కు పూలమాల వేసి నివాళులర్పించిన కోరుట్ల ఎమ్మెల్యే

korutla mla

Advertisements

&NewLine;<p>నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతిని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ఆయన విగ్రహానికి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు&period; అనంతరం ఆయన ఆశయాలను కొనియాడారు&period; అంబేద్కర్ గారు గొప్ప దార్శనికుడు అని&comma; ఎందరికో ఆదర్శవంతుడు అంబేద్కర్ అని అన్నారు&period; పట్టణంలోని పలువురు ముఖ్య నాయకులతో పాటు&comma; అధికారులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు&period;అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.