బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డ మహేశ్వర్ రెడ్డి

Maheshwar Reddy

Advertisements

&NewLine;<p>కేసీఆర్ సర్కారు తెలంగాణను అప్పుల కుప్పగా మార్చేసిందని బీజేపీ విమర్శించింది&period; అసెంబ్లీలో ఆర్థిక అంశాలపై చర్చలో మాట్లాడిన ఆ పార్టీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు&period; కనిపించిన చోటల్లా అప్పులు చేశారని దుయ్యబట్టారు&period; కాళేశ్వరంలాంటి పెద్ద ప్రాజక్టు కోసం ప్రపంచ బ్యాంకు&comma; ఏడీబీ వద్ద కాకుండా వాణిజ్య బ్యాంకుల్లో అప్పులు తెచ్చారని ఆరోపించారు&period; ఇలా అయితే ప్రజలపై ఆర్థికభారం పడదా అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్‌స్వామి.

అంగరంగవైభవంగా కమర్షియల్‌ కోర్డ్‌ రూమ్‌ డ్రామా ‘డ్యూ డేట్‌’ చిత్రం ప్రారంభం.

త్వరలో విడుదల కానున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ.