అవినీతిపై పోరాటం చేస్తున్న మోడీ…

Union Minister Parushottam rupaala

Advertisements

&NewLine;<p>దేశంలోని అన్ని పార్టీలు తమ వారసులను ప్రధానమంత్రి&comma; ముఖ్య మంత్రి చేయాలని చేస్తున్నారు కానీ మోడీ మాత్రం దేశ ప్రజల కోసం పని చేస్తున్నారని&comma; మోడీ అవినీతి పై పోరాటం చేస్తున్నాడు&period; దానికి మీ సహకారం కావాలి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కి ఓటు వేసి మరోసారి మోడీ బీజేపీ కి అవకాశం ఇవ్వాలని దేశం మరియు ప్రపంచం మొత్తం మోడీ వైపే చూస్తుందని విజయ సంకల్ప యాత్రలో పాల్గొంటున్న అశేష జనవాహిని చూస్తుంటే మళ్ళీ మోడీ ప్రధాని కావడం తధ్యమని కేంద్ర మంత్రి పరుషోత్తం రూపాల ఆశాభావం వ్యక్తం చేశారు&period;<br>బీజేపీ తెలంగాణ శాఖ నిర్వహిస్తున్న విజయ సంకల్పయాత్ర లో భాగంగా పెద్దపల్లి నియోజకవర్గంలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర సభ పెద్దపల్లి పట్టణం జండా చౌరస్తాలో ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిగా కేంద్ర ఫిషర్స్ అండ్ పశు సంవర్దక శాఖ మంత్రి పరుషోత్తం రూపాల పాల్గొన్నారు&period; తెలంగాణాలో బీజేపీ విజయ సంకల్ప యాత్రతో మంచి స్పందన వస్తుందని&comma; మోడీ నేత్రుత్వం లో పారదర్శక పాలన కొనసాగుతుందని&comma; అయోధ్యలో రామమందిరం నిర్మాణం 500 సంవత్సరాల దేశ ప్రజల కళ మోడీ నేత్రత్వంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట చేసి దేశ ప్రజలకు భాగ్యం కల్పించారు&period; ఎలాంటి అవినీతి లేకుండా పాలన జరుగుతుంది<br>దేశంలోని అన్ని పార్టీలు తమ వారసులను ప్రధానమంత్రి&comma; ముఖ్య మంత్రి చేయాలని చేస్తున్నారు కానీ మోడీ మాత్రం దేశ ప్రజల కోసం పని చేస్తుందని&comma; మోడీ అవినీతి పై పోరాటం చేస్తున్నాడు దానికి మీ సహకారం కావాలి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కి ఓటు వేసి మరోసారి మోడీ కి అవకాశం ఇవ్వాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.