మున్సిపల్ కార్మికులు కాగడాల ర్యాలీ….

Municipal workers fire lamp rally

Advertisements

&NewLine;<p>రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె 12వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఈ రోజు దాచేపల్లి లైబ్రరీ సెంటర్ నుండి బంగ్లా సెంటర్ వరకు మున్సిపల్ కార్మికులు కాగడాల ర్యాలీ నిర్వహించారు&period; ర్యాలీలో తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని నినాదాలు చేశారు&period; గత 12 రోజులుగా కార్మికులు రోడ్లమీద ఉన్నా గాని ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఎవరిని నిలబెట్టాలని మంతనాలు చేస్తూ బిజీగా ఉంటుంది తప్పితే కార్మికుల సమస్యలు పట్టించుకుని కార్మికుల సమ్మె డిమాండ్లను పరిష్కరించాలని చూడటం లేదు అని అన్నారు&period; దాచేపల్లి నగర పంచాయతీలో కూడా మున్సిపల్ కమిషనర్ అధికార పార్టీకి మడుగుల ఒత్తుతూ కార్మికులపై పోలీసులను ఉపయోగించి బెదిరింపులకు గురిచేయాలని చూస్తున్నారని అలాగే సమ్మెలో ఉన్న కార్మికుల ఇళ్ల దగ్గరికి వెళ్లి బెదిరింపులు గురి చేస్తున్నారని అన్నారు&period; కార్మికులను బెదిరింపులకు గురి చేస్తేమీ అవినీతి చిట్ట్టాలు మొత్తం బయట పెడతామని కార్మిక నాయకులు హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మధ్యప్రదేశ్ బోటు ప్రమాదంలో హృదయ విదారక దృశ్యం..

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..