పవన్ పై ఆరోపణలను ఖండించిన మురళీకృష్ణ..

Chaganti murali krishna

Advertisements

&NewLine;<p>భీమవరం సభలో సీఎం జగన్ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యక్తిగత ఆరోపణలను జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ &lpar;చిన్న&rpar; తీవ్రంగా ఖండించారు&period; పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా వంద సంవత్సరాలు చరిత్ర కలిగిన చెట్లను నరికివేశారని&comma; పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటే మీకెందుకు అని పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల కోసం మీకెందుకు అని ప్రశ్నించారు&period; అనేక మంది ప్రధాన మంత్రులు ఆ ప్రాంగణంలో సభలు నిర్వహించారని జగన్ సభకు మాత్రం చెట్లు నరికేశారని అన్నారు&period; విలువల కోసం విశ్వనియత కోసం మాట్లాడే అర్హత జగన్ కు లేదని జగన్ జైల్ లో ఉన్న సమయంలో పార్టీ కోసం కష్టపడిన తల్లిని&comma; చెల్లిని ప్రక్కన బెట్టారని మండిపడ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..