ప్రజలను అప్రమత్తం చేస్తున్న పోలీసులు..

CI Viswanadh reddy

Advertisements

&NewLine;<p>చిత్తూరు లో చడ్డీ గ్యాంగ్ తిరుగుతున్నట్టు పోలీస్ వారి సమాచారం&period; దొంగతనాలు జరగటానికి అవకాశం ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తము గా ఉండవలసింది గా మనవి&period; ముఖ్యంగా రాత్రి సమయాలలో నిద్రించప్పుడు ఎవరైనా విచిత్రం శబ్దాలు చేయడం లేదా ఏదైనా ఆపదలో ఉన్నాము బయటికి వచ్చి సాయం చేయండి అని కేకలు వేయడం లాంటివి చేసిన అప్రమతం గా ఉండాలి&period; అలానే తొందర పడి తలుపులు తీయకండి&period; ముఖ్యం గా ఏదైనా పని మీద ఇల్లు తాళం వేసి బయటకు వెళ్ళేవారు&comma; మీ దగ్గర్లోని పోలీస్ స్టేషన్ లో గాని లేదా మీ సచివాలయ మహిళా పోలీస్ గారికి గాని సమాచారం ఇచ్చి వెళ్ళండి&period; సిఐ విశ్వనాదరెడ్డి చిత్తూరు 1వ పట్టణ పోలీస్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..