ఏలూరు జిల్లా, చింతలపూడి
మీ కుటుంబంలో ఒకడిగా ఉంటా | Songa Roshan Kumar
ఏ పనైనా మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తానని, చింతలపూడి(Chinthalapudi) నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ఉంచడమే తన ఎజెండా అని నాయకుడు అంటే సేవకుడు అనే విధంగా మీ కుటుంబంలో ఒకడిగా ఉంటానని , చింతలపూడి నియోజక వర్గం లో ఉన్న ప్రతీ సమస్య తనకు తెలుసని , ప్రతీ సమస్యకు నాయకులు, కార్యకర్తల సలహాలు, సూచనలు తీసుకుంటూ మన అందరం కలిసి నియోజక వర్గం ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్దాము అని పిలుపు నిచ్చారు చింతలపూడి నియోజకవర్గం టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి సొంగా రోషన్. మూడు పార్టీల నేతలతో కలిసి జంగారెడ్డిగూడెం లో ప్రచారం లో పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
జగన్ మోహన్ రెడ్డి మాయ మాటలు విని మరొక్కసారి మోసపోవడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధం గా లేరు అని , ఓటు అనే బటన్ నొక్కి ఈ బటన్ రెడ్డి నీ సాగనంపడానికి సంసిద్ధం గా ఉన్నారు అన్నారు సొంగా రోషన్ కుమార్.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ హనుమంతు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులు, సిబ్బందికి సంబంధించిన హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్…
- స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరికుప్పం పట్టణంలో ఎన్టీయార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి. అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు . కుప్పంలో పేద విద్యార్థుల కోసం మంచి స్కూల్ తో పాటు…
- రాజధాని అమరావతి పునర్నిర్మాణం పై సీఎం స్పెషల్ ఫోకస్ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై దృష్టిపెట్టింది. సీఎం చంద్రబాబు అమరావతి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించడం, ఎన్డీయే ప్రభుత్వం తాజా బడ్జెట్లో అమరావతి అభివృద్ధికి తోడ్పాటునందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో లాండ్ పూలింగ్ మళ్లీ ప్రారంభమైంది.…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తా- టీడీపీ సొంగా రోషన్