కర్ణాటక మద్యం సీజ్ | Karnataka Liquor Seized
శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు(Kothacheruvu)లో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం సీజ్. ఇద్దరు వ్యక్తుల అరెస్ట్. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం, కొడప గాని పల్లి క్రాస్ వద్ద కర్ణాటక మద్యం అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసుల అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 11 బాక్సుల కర్ణాటక మధ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కేసు వివరాలను డీఎస్పీ వాసుదేవన్ వివరిస్తూ పొడవుగానిపల్లి క్రాస్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు వ్యక్తుల కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిద్దరిని అదుపులోకి తీసుకొని ద్విచక్ర వాహనాన్ని పరిశీలించగా అందులో పెద్ద మొత్తంలో కర్ణాటక మద్యం బయటపడింది అన్నారు. ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని వారు ఇరువురిని కోర్టుకు హాజరు పరచనున్నట్లు ఆయన తెలియజేశారు. కర్ణాటక మద్యం అమ్మిన తరలించిన కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జగన్ ను భయపెడుతున్న రెడ్ బుక్ రహస్యాలుతాను ఇంకా రెడ్బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ వెళ్లి మరీ ఆయన రెడ్బుక్కు ప్రచారం కల్పిస్తున్నారని అన్నారు. అసెంబ్లీ లాబీలో లోకేశ్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఢిల్లీలో…
- ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ హనుమంతు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులు, సిబ్బందికి సంబంధించిన హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్…
- స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరికుప్పం పట్టణంలో ఎన్టీయార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి. అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు . కుప్పంలో పేద విద్యార్థుల కోసం మంచి స్కూల్ తో పాటు…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: అక్రమ కర్ణాటక మద్యం పట్టివేత…