మీటింగ్ మధ్యలో ఒక్కసారిగా కిందకి కుంగిపోయిన స్టేజ్ | Sattenapally TDP
పల్నాడు జిల్లా, సత్తెనపల్లి టీడీపీ శ్రేణుల్లో కలవరం. సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళలో ప్రచారంలో పాల్గొన్న టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ(Kanna Lakshmi narayana), నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు. మీటింగ్ మధ్యలో ఒక్కసారిగా కిందకి కుంగిపోయిన స్టేజ్. రెంచీలను ఉపయోగించి స్టేజీ కింద అమర్చిన బోల్టులను పీకేసి, సపోర్ట్ రాళ్లను సైతం తొలగించిన అగంతకులు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
జరిగిన ఘటనలో క్రుటకోణం దాగి ఉందంటున్న టీడీపీ శ్రేణులు. మొత్తం ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరపాలని టీడీపీ నేతల డిమాండ్. టీడీపీ నేతలు ప్రచార సమయంలో గాల్లో దీపంలా మారిన భద్రత. తమ నేతల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జగన్ ను భయపెడుతున్న రెడ్ బుక్ రహస్యాలుతాను ఇంకా రెడ్బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ వెళ్లి మరీ ఆయన రెడ్బుక్కు ప్రచారం కల్పిస్తున్నారని అన్నారు. అసెంబ్లీ లాబీలో లోకేశ్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఢిల్లీలో…
- ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ హనుమంతు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులు, సిబ్బందికి సంబంధించిన హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్…
- స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరికుప్పం పట్టణంలో ఎన్టీయార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి. అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు . కుప్పంలో పేద విద్యార్థుల కోసం మంచి స్కూల్ తో పాటు…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: సత్తెనపల్లి టీడీపీ శ్రేణుల్లో కలవరం