మీటింగ్ మధ్యలో ఒక్కసారిగా కిందకి కుంగిపోయిన స్టేజ్ | Sattenapally TDP
పల్నాడు జిల్లా, సత్తెనపల్లి టీడీపీ శ్రేణుల్లో కలవరం. సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళలో ప్రచారంలో పాల్గొన్న టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ(Kanna Lakshmi narayana), నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు. మీటింగ్ మధ్యలో ఒక్కసారిగా కిందకి కుంగిపోయిన స్టేజ్. రెంచీలను ఉపయోగించి స్టేజీ కింద అమర్చిన బోల్టులను పీకేసి, సపోర్ట్ రాళ్లను సైతం తొలగించిన అగంతకులు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
జరిగిన ఘటనలో క్రుటకోణం దాగి ఉందంటున్న టీడీపీ శ్రేణులు. మొత్తం ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరపాలని టీడీపీ నేతల డిమాండ్. టీడీపీ నేతలు ప్రచార సమయంలో గాల్లో దీపంలా మారిన భద్రత. తమ నేతల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: సత్తెనపల్లి టీడీపీ శ్రేణుల్లో కలవరం





Total views : 90534