362
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: సత్తెనపల్లి టీడీపీ శ్రేణుల్లో కలవరం
మీటింగ్ మధ్యలో ఒక్కసారిగా కిందకి కుంగిపోయిన స్టేజ్ | Sattenapally TDP
పల్నాడు జిల్లా, సత్తెనపల్లి టీడీపీ శ్రేణుల్లో కలవరం. సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళలో ప్రచారంలో పాల్గొన్న టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ(Kanna Lakshmi narayana), నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు. మీటింగ్ మధ్యలో ఒక్కసారిగా కిందకి కుంగిపోయిన స్టేజ్. రెంచీలను ఉపయోగించి స్టేజీ కింద అమర్చిన బోల్టులను పీకేసి, సపోర్ట్ రాళ్లను సైతం తొలగించిన అగంతకులు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
జరిగిన ఘటనలో క్రుటకోణం దాగి ఉందంటున్న టీడీపీ శ్రేణులు. మొత్తం ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరపాలని టీడీపీ నేతల డిమాండ్. టీడీపీ నేతలు ప్రచార సమయంలో గాల్లో దీపంలా మారిన భద్రత. తమ నేతల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 15 ఏళ్ల వయసులో ఐపీఎల్ను శాసించిన వైభవ్.భారత క్రికెట్కు మరో అద్భుతమైన యువ సంచలనం దొరికింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్-2026 సీజన్ను తన పేలవమైన కాదు, పేలుడు బ్యాటింగ్తో ఏకంగా శాసించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన ఈ యువ ఆటగాడు…
- గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సోదరుడు రామకృష్ణ తమకు భారీ మొత్తంలో డబ్బులు, అపార్ట్మెంట్లలో ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చి…
- కొండమల్లేపల్లి–నాంపల్లి ప్రధాన రహదారి దుస్థితిపై ప్రజల ఆగ్రహం.నల్గొండ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్టగా చెప్పవచ్చు. కొండమల్లేపల్లి నుంచి నాంపల్లి వెళ్లే ప్రధాన రహదారి గత ఏడాదిన్నరగా పూర్తిగా శిథిలావస్థకు చేరింది. గుంతలతో నిండిన ఈ రోడ్డు వాహనదారులకు నిత్యం ప్రమాదకరంగా మారింది. దుమ్ము, ధూళితో కప్పుకుపోయిన ఈ…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: సత్తెనపల్లి టీడీపీ శ్రేణుల్లో కలవరం




Total views : 90228