426
చిత్తూరు జిల్లా, కుప్పం, తెరపైకి ప్రోటోకాల్ వివాదం(Protocol Conflict)
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కుప్పం టీడీపీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మంత్రి పెద్దిరెడ్డి మనవడితో ప్రారంభోత్సవం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబు పేరు శిలాఫలకంలో ఎక్కడ వేయాలో అధికారులకు తెలియదు గానీ మంత్రి మనవడితో ప్రారంభోత్సవాలు చేస్తారా అంటూ ఎమ్మెల్సీ కంచర్ల పైరయ్యారు. మంత్రి మనవడికి ఏ ప్రోటోకాల్ ఉందో తమకు తెలియదన్నారు. కుప్పంలో అభివృద్ధి చేశామని చెబుతున్న అధికారపక్షం ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని కంచర్ల డిమాండ్ చేశారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్పై ఇంగ్లండ్ ఘన విజయం.
వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ …
రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. …
బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 196903