పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు

Purandeshwari

Advertisements

&NewLine;<p>ఏపీలో కుంభకోణాలపై కేంద్రం ఓ కన్నేసి ఉంచిందని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు&period; నెల్లూరులో ఆమె మీడియాతో మాట్లాడారు&period; రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులన్నీ కేంద్రం నిధులతోనే అని స్పష్టం చేశారు&period; పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడంలేదని ఆరోపించారు&period; రాష్ట్రంలో గతుకుల రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు&period; ఏపీ రోడ్లపై సోషల్ మీడియాలో జోకులు వేసుకుంటున్నారని తెలిపారు&period; రైతులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని పురందేశ్వరి ఆరోపించారు&period; రాష్ట్రంలో కక్షపూరిత&comma; విధ్వంస రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు&period; రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ&comma; జనసేన కలిసే వెళతాయని పురందేశ్వరి స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమెరికా కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం..

నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు..

ఉత్తరాఖండ్‌లో రైలు ప్రమాదం..