చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్..

chandra babu bail

Advertisements

&NewLine;<p>టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో జగ్గంపేట సెంటర్లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు స్వీట్లు పంచుకుని పెద్ద ఎత్తున బాణాసంచా కాల్పులతో సంబరాలు జరుపుకున్న టిడిపి శ్రేణులు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ కేసులన్నీ నిరాధారమైనవని నిరూపణ అయిందని నాయకుడు దేశానికి రాష్ట్రానికి కావలసిన నేత చంద్రబాబును ఈ రాష్ట్ర ప్రభుత్వం&comma; సిఐడి కలిసి అక్రమ కేసుల్లో నిర్బంధించడం జరిగిందని ఈరోజు న్యాయం గెలిచి అధర్మం బంధింపబడిందని దానికి నిదర్శనం సాక్షాత్తు న్యాయమూర్తి ఈ కేసులపై ఆధారాలు లేవని అనడం రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారని ఇదే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అవినీతి కేసులో 16 నెలల జైలు శిక్ష చేసి మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నప్పుడు న్యాయమూర్తి కేసులపై వ్యాఖ్యానించకపోవడం వ్యత్యాసాన్ని గమనించండి అని అన్నారు&period; సజ్జల రామకృష్ణారెడ్డి తను ఒక ప్రభుత్వానికి సలహాదారుడుగా కాకుండా ఒక నియంతలా వ్యవహరిస్తున్నాడని చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు చేస్తూ మాట్లాడుతున్నాడని త్వరలోనే నీకు తగిన మూల్యం చెల్లిస్తామని జ్యోతుల నెహ్రూ హెచ్చరించారు&period; మొన్న దీపావళి రోజున నరకాసుర వద్ద జరిగిందని కానీ ఈరోజు రాష్ట్రానికి పట్టిన జగన్ ఆసుర దహనం ఈ రాష్ట్ర ప్రజలందరూ నిజమైన దీపావళి చేసుకుంటారని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..