ఇదేమి రాజ్యం నీళ్లు లేని రాజ్యం

ఇదేమి రాజ్యం నీళ్లు లేని రాజ్యం…

<p>అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఎన్టీఆర్ కాలనీ వాసులు త్రాగునీటి కోసం ఆర్డీటీ ఆసుపత్రికి ఎదురుగా ప్రధాన రహదారి పై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు&period; త్రాగునీటి కోసం కాళీ బిందెలతో మహిళలు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు&period; ప్రభుత్వానికి వ్యతిరేకంగా…

Read more