ACB officials searched

మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు

<p>అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత&comma; మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు&period; 15 మంది అధికారులతో కూడిన ఏసీబీ బృందం&comma; ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసంలో తనిఖీలు జరిపింది&period;…

Read more