మాజీ మంత్రి, వైసీపీ లీడర్ పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధపై కేసు నమోదైంది. రేషన్ బియ్యం అక్రమాలపై సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ కృష్ణాజిల్లా అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. …
Andhra Pradesh News
-
-
విశాఖ నగరంలో నలుగురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. హాస్టల్ నుండి తప్పించుకొని నలుగురు విద్యార్థులు పరారయ్యారు. ఈ ఘటనమహారాణి పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సెయింట్ అన్స్ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న కిరణ్ …
-
మధ్యాహ్నభోజన పథకంలో నాణ్యతను పెంచామన్నారు రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ చైర్మన్ విజయ ప్రతాపరెడ్డి. తాడిపత్రి పట్టణంలోని జయనగర్ కాలనీ అంగన్వాడీ సెంటర్, జూటూరు కాలనిలోని అంగన్వాడీ సెంటర్, చుక్కలూరులోని అంగన్వాడీ సెంటర్, జెడ్పీ హై స్కూల్ తదితర చోట్ల …
-
కాసేపట్లో సిఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల తో కాన్ఫరెన్స్ జరగనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలతో పలు అంశాలపై అధికారులతో సిఎం …
-
రేపు ఏపీ లో సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్నారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా అభివద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రూపొందించిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ను …
-
ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికలకు తుది గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో మూడు స్థానాలకు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీశ్లు వెలగపూడిలోని సచివాలయంలో నామినేషన్ దాఖలు …
-
విశాఖలో లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలయ్యాడు. నరేంద్ర అనే యువకుడు లోన్ యాప్ వేధింపులతో పెళ్లయిన 40రోజులకే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2 వేల రూపాయలు కోసం మార్ఫింగ్ చేసి బెదిరింపులకు దిగారు. స్నేహితులు, బంధువులకు లోన్ యాప్ …
- Andhra PradeshLatest NewsMain NewsVishakapattanam
విశాఖ కేర్ ఆస్పత్రిలో దారుణం … స్కానింగ్ కోసం వచ్చిన మహిళకు
విశాఖ కేర్ హాస్పిటల్ లో దారుణం చోటు చేసుకుంది. స్కానింగ్ కోసం వచ్చిన మహిళపై సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడిన వెలుగు చూసింది.తలకు గాయంతో స్కానింగ్ కోసం కేర్ ఆస్పత్రికి ఓ వచ్చిన మహిళ అడ్మిట్ కాగా..ఆమెకు స్కానింగ్ …
-
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో భారీ ఊరట లభించింది. సోషల్ మీడియాలో టిడిపి,జనసేన నేతలపై ఆయన పోస్ట్ లు పెట్టడంపై ఎపిలో వివిధ పోలీస్ స్టేషన్ లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి.. దీనిపై …
-
వైసీపీ నేతలకు టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కేకేడీ వర్మ గట్టి కౌంటర్ ఇచ్చారు. కాకినాడ సెజ్ భూముల పై సిబిఐ, ఈడి విచారణ కోరుతున్న వైసీపీ నేతలు, జగన్ వైయస్ వివేకా హత్య కేసులో కూడా సిబిఐ …