ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా.. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ క్రమంలో …
cvr news
-
-
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఆడపిల్లలను రక్షించాలి.. భ్రూణ హత్యలను నిర్మూలిద్దాం అనే నినాదంతో సేవ్ ద గర్ల్ చైల్డ్ పేరుతో 2 కే రన్ నిర్వహించారు. ఈ 2కే రన్ లో రాష్ట్ర …
-
డ్రగ్స్ తీసుకుంటేనే, స్మగ్లింగ్ చేస్తేనే హీరోలా చూస్తున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ‘సేవ్ ది గర్ల్ చైల్డ్ అనే’ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, …
-
బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్యహత్య కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. అతడి బలబన్మరణానికి పరోక్షంగా కారణమైన భార్య నిఖితా సింఘానియా , అత్త నిషా, బావమరిది అనురాగ్ ను తాజాగా బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. …
-
వీడీ సావర్కర్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల లక్నో కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. గత ఏడాది మహారాష్ట్రలో జరిగిన భారత్ జోడో యాత్రలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంథీ వీడీ సావర్కర్పై అవమానకరమైన …
-
రైతులకు ఆర్బీఐ తీపి కబురు అందించింది. వ్యవసాయ అవసరాలకు, పంట సాగు కోసం ఎలాంటి తాకట్టు లేకుండా అందించే రుణ సదుపాయాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రైతులకు ఎలాంటి తనఖా లేకుండా ఒక లక్షా 60వేల …
-
భారత రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎందరో మహానుభావులు కలిసి మన రాజ్యాంగాన్ని రచించారని చెప్పారు. రాజ్యంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్సభలో నిర్వహించిన ప్రత్యేక చర్చలో మోదీ మాట్లాడారు. …
-
గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి శ్రీధర్ బాబు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చేయలేని పనులు మేం ఏడాదిలోనే చేశామని చెప్పారు. భూపాలపల్లిలో పారిశ్రామిక పార్క్కు శంకుస్థాపన చేశామని, త్వరలోనే 4 లైన్ రోడ్డు …
- Andhra PradeshLatest NewsMain NewsPoliticalPolitics
జమిలి అమల్లోకి వచ్చినా.. ఎన్నికలు మాత్రం 2029లోనే
జమిలి ఎన్నికలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి అమల్లోకి వచ్చినా.. ఎన్నికలు జరిగేది మాత్రం 2029లోనే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే తమ మద్దతు ప్రకటించామని …
- Andhra PradeshLatest NewsMain NewsPolitics
దువ్వాడ కు షాక్ … ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇలాగే ఉంటది
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు షాక్ తగిలింది. పోలీస్టేషన్కు రావాలని నోటీసులు జారీ చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ను ఉద్దేశించి దువ్వాడ శ్రీనివాస్ చెప్పు చూపిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. …