kadapa jilla

సమగ్ర విచారణ జరపాలని మంత్రి లోకేష్ ఆదేశం

<p>à°•à°¡à°ª జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేగడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు&period; గంజాయి కలకలంపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు&period; గంజాయిని ప్రోత్సహించే వారిపైనా à°•à° à°¿à°¨ చర్యలు తీసుకోవాలని స్పష్టం…

Read more