ప్రజలను మభ్యపెట్టి, ఆశపెట్టి పార్టీలోకి చేర్చుకోవాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. మిగిలిన పార్టీలకు బీజేపీకి చాలా తేడా ఉందని అన్నారు. హైదరాబాద్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు. కొన్ని …
kishan reddy
-
- TelanganaLatest NewsMain NewsPolitical
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించిన విద్యార్థి సంఘాల నాయకులు
నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ,అవకతవకల పై కేంద్ర ప్రభుత్వ తిరుకు వారు నిరసనలు తెలియజేసారు, NTA నీ రద్దు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అప్పోయింట్మెంట్ కోరగా అప్పోయింట్మెంట్ ఇవ్వకపోవడంతో మండిపడ్డా విద్యార్థి సంఘాల నాయకులు …
- TelanganaHyderabadLatest NewsMain News
కేంద్రమంత్రులుగా తొలిసారిగా రాష్ట్రానికి కిషన్ రెడ్డి బండి సంజయ్
మరికాసేపట్లో బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి . కేంద్రమంత్రులుగా తొలిసారిగా రాష్ట్రానికి కిషన్ రెడ్డి బండి సంజయ్ . కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి స్వాగతం పలికేందుకు బేగంపేట్ …
- TelanganaKarimnagarLatest NewsMain NewsPolitical
కార్పొరేటర్ నుండి కేంద్ర మంత్రి దాకా ఎదగడం బీజేపీలోనే సాధ్యం
తనకు కేంద్ర మంత్రి పదవి దక్కడం కరీంనగర్ ప్రజలతోపాటు కార్యకర్తలు పెట్టిన భిక్షేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ‘‘కార్యకర్తలారా… ఆనాడు నాతో కలిసి మీరు కేసీఆర్ మూర్ఖపు పాలనపై పోరాడితే లాఠీదెబ్బలు …
-
కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు కేంద్ర మంత్రులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తోలిసారిగారేపు హైదారాబాద్ కు రానున్న కేంద్ర మంత్రులు రానున్నారు . కేంద్ర మంత్రులకు ఘన స్వాగతం పలికేందుకు తెలంగాణ బీజేపీ ఏర్పాట్లు , బేగం …
-
సికింద్రాబాద్ (Secunderabad) : తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచే మొదటి సీటు సికింద్రాబాద్ (Secunderabad) అవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక్కడి నుంచి పద్మారావు గౌడ్ మన పార్టీ తరఫున పోటీలో ఉండటంతో కిషన్ రెడ్డి ఆలోచనలో …
-
గత పదేళ్లలో తెలంగాణ(Telangana) రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ పార్లమెంట్(Secunderabad Parliament) బీజేపీ(BJP) అభ్యర్థి కిషన్రెడ్డి(Kishan Reddy) తెలిపారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై ఇప్పటి వరకు …
-
వన్ నేషన్.. వన్ ఎలక్షన్ (One Nation.. One Election) : వన్ నేషన్.. వన్ ఎలక్షన్ (One Nation.. One Election) : కాంగ్రెస్కు కొంచెమైనా సిగ్గుండాలని, అధికారంలోకి వస్తే 370 ఆర్టికల్ రద్దు చేస్తాం, ట్రిపుల్ …
-
గాంధీ భవన్.. మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) కామెంట్స్.. బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. విభజన హామీలు విస్మరించిన బీజేపీ కి వ్యతిరేకంగా ఈ నెల 14 న కరీంనగర్ లో దీక్ష చేస్తున్నాం. …
-
కేంద్రంలో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం వస్తే కనుక దేశవ్యాప్తంగా మతకల్లోహాలు, కర్ఫ్యూలే ఉంటాయని కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర(Telangana State) బీజేపీ(BJP) అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని వర్గాల ప్రజలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. …