మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం కంటోన్మెంట్ మూడో వార్డు బాలం రాయి క్లాసిక్ గార్డెన్ లో కంటోన్మెంట్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఈటల రాజేందర్ (Etela Rajender) పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బిఆర్ఎస్ అధికారం కోల్పోయి ఇష్టం …
Ktr
-
-
అమెరికా నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్కు హాజరుకావాలని కేటీఆర్కు ఆహ్వానం అందింది. ఇల్లినాయ్లో ఏప్రిల్ 13న జరగబోతున్న సదస్సులో భారత పారిశ్రామిక రంగంలో నెలకొన్న అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై చర్చ జరుగనున్నది. …
-
మద్యం కుంభకోణంలో నిందితురాలిగా ఉన్న కవితను ఏడు రోజుల కస్టడీకి తీసుకున్న ఈడీ.. దర్యాప్తులో భాగంగా తొలిరోజు ఆమెను సుదీర్ఘంగా విచారించింది. ఆదివారం ఉదయం పది గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది. ఈడీ …
-
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి కి నిరసనగా కొల్లాపూర్ ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నాలతో ఆర్డీవో కు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వినతి …
-
రాష్ట్ర ప్రజల సొమ్ము లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కేసీఆర్, కేటీఆర్ లు తప్పు చేశామని ఒప్పుకొని, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి డిమాండ్ …
-
పోలీసుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం.. వరంగల్(Warangal) జిల్లా పరకాల ఘటనలో గాయపడిన కార్యకర్తలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. పోలీసుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జై తెలంగాణ అని నినాదం చేస్తే థర్డ్ …
- CrimeKarimnagarLatest NewsMain NewsTelangana
దుబాయ్ కోర్టు క్షమాభిక్షతో ఇంటి బాట పడుతున్న జిల్లా వాసులు
రాజన్న సిరిసిల్ల జిల్లా.. చందుర్తి మండలానికి చెందిన ఒక్కరు గోళం నాంపల్లి, శివరాత్రి హనుమండ్లు, కొనరావుపేట గ్రామానికి చెందిన దండుగుల లక్ష్మణ్ దుబాయ్ కి వెళ్ళారు. వెళ్లిన ఆరు నెలల అనంతరం నేపాల్ కు చెందిన బహదూర్ సింగ్ …
- KarimnagarLatest NewsMain NewsPoliticalTelangana
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డ్రామా..
కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram Project): కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డ్రామాలాడుతూ ప్రజలను దారి మళ్లిస్తున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ ప్రభుత్వ ఘోర …
-
కమలం పువ్వు గుర్తు (BJP)కు ఓటేస్తే రాముడికి వేసినట్లేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. హిందువుల 5 వందల ఏళ్ల చిరకాల వాంఛను నెరవేర్చిన నరేంద్రమోదీని మళ్లీ ప్రధానిని చేయాల్సిన అవసరం …
-
గ్రేటర్ లో బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. గతకొంతకాలంగా బీఆర్ఎస్ అధిష్టానంపై మోతే శోభన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. …