low quality food

పాఠశాల లో నాసిరకమైన పౌష్టికాహారం – చర్యలు సూన్యం

<p>పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నాసిరకమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు&period; రాగిపిండి తదితర పదార్థాలు ఎక్స్పైరీ డేట్ ముగిసినా వాటినే వాడుతున్నారు&period; స్థానికులు సైతం ఆగ్రహాం వ్యక్తం చేశారు&period; దీనిపై సీవీఆర్ న్యూస్ కథనం అందించింది&period; దీనిపై…

Read more