#pdrice

పరారీలో పేర్ని నాని కుటుంబం

<p>మాజీ మంత్రి&comma; కృష్ణాజిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు&period; మచిలీపట్నం జిల్లా కోర్టులో పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు&period; సివిల్ సప్లై గోడౌన్లో బియ్యం అవకతవకలు జరగడంతో పేర్ని నానిపై కేసు…

Read more

గోదాములో పీడీ రైస్ మాయం… మాజీ మంత్రి భార్యపై కేసు

<p>మాజీ మంత్రి&comma; వైసీపీ లీడర్ పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధపై కేసు నమోదైంది&period; రేషన్‌ బియ్యం అక్రమాలపై సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ కృష్ణాజిల్లా అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు&period; 185 టన్నుల…

Read more