peddireddy ramachandrareddy

ఐదేళ్లుగా జగన్ పాలనలో విసిగిపోయిన ప్రజలు..

<p>à°ˆ ఐదు సంవత్సరాల కాలంలో వైసిపి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు విసిగిపోయి ఉన్నారని&comma; పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి &lpar;Peddireddy ramachandra reddy&rpar; అక్రమాలు&comma; అవినీతి పెరిగిపోయిందని ఇందుకు నిదర్శనం పుంగనూరులో పాడి రైతులు పడుతున్న ఇబ్బందులే అని పుంగనూరు టిడిపి…

Read more

విలువైన భూమిని పేద ప్రజలకు పంచిపెట్టిన…

<p>అనంతపురం జిల్లా&comma; తాడిపత్రి పట్టణ సమీపంలో నివాసానికి యోగ్యంగా ఉన్న అత్యంత విలువైన &lpar;రూ&period;5 కోట్లు&rpar; సొంత భూమిని వైసీసీ రాష్ట్ర మైనార్టీ నాయకుడు ఫయాజ్ భాష పేదలకు పంచిపెట్టాడు&period; శనివారం నిర్వహించిన à°ˆ శుభ కార్యాన్ని వైసీపీ జిల్లా ఇంచార్జ్…

Read more

రాష్ట్రంలో అందరికీ పధకాలు అందించిన ఘనత జగన్ దే..

<p>బొనమంద సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధిని చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారని ఆరోపించారు&period; అవులపల్లి లో టిడిపి నాయకులు కబ్జా చేసుకున్న అటవీ భూములు పోతాయని అవులపల్లి రిజర్వాయర్ పై కేసులు వేశారు&comma; చంద్రబాబు నాయుడు అవులపల్లి రిజర్వాయర్…

Read more

విద్యుత్‌రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్న పెద్దిరెడ్డి..

<p>విద్యుత్‌రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు&period; కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడం జరిగిందని…నవరత్నాలలో సీఎం వైఎస్ జగన్ మాట ఇచ్చిన ప్రకారం 39&period;64 లక్షల మంది లబ్ధిదారులకు 6&comma; 581 కోట్ల రూపాయల à°ˆ అక్టోబర్‌…

Read more