Railway site

రైల్వే స్థలంపై రైల్వేశాఖ నోటీసులు జారీ..!

<p>గుంటూరు జిల్లా&comma; తాడేపల్లి రైల్వే స్థలంలో నివాసం ఉంటున్న వారిని నివాస గృహాలు ఖాళీ చేయాలంటూ రైల్వేశాఖ నోటీసులు జారీ చేసింది&period; రైల్వే కట్ట నివాస ప్రాంత వాసులు తాడేపల్లి పట్టణంలో 40 సంవత్సరాల తరబడి ఉంటున్నారు&period; సుమారు 600 కుటుంబాలు…

Read more