పెద్దల సభ అయిన రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ బలం మెజారిటీ సంఖ్యను దాటింది. ఇటీవల కొత్తగా 12 మంది సభ్యులు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికవడంతో అధికార కూటమి మెజారిటీ మార్క్ను విజయవంతంగా దాటింది.రాజ్యసభలో మొత్తం 245 సీట్లు …
#telangana
-
-
తెలంగాణలో మరో ఆరు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, …
-
తెలంగాణలో డెంగ్యూ విజృంభిస్తోంది. కొన్నిరోజులుగా ఈ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాదిలో ఇప్పటివరకు 5 వేల 372 మంది దీని బారిన పడ్డారు. జూన్ నెలాఖరు వరకు ఒకవేయి78 మందికి నిర్ధారణవగా, గత …
-
నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు. చేయడంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కవిత క్యాంప్ ఆఫీసు వద్ద తెలంగాణ జాగృతి నేతలు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. కవిత కడిగిన ముత్యంలా బయటకు …
-
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 2 గేట్లు ఎత్తివేశారు. ఇన్ ఫ్లో పెరగడం తో 2 గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తి 16 వేల 200 క్యూసెక్కుల …
-
నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు. మరో 35 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయబోతున్నట్లు …
-
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా చేస్తున్న పని భేష్ అని కొనియాడారు.నగరంలో చెరువులు, నాలాలు కబ్జా చేయడం వల్ల వర్షపు నీరు ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి! అరగంట వర్షం …
-
తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ స్కాంలో విచారణను వేగవంతం చేశారు సీఐడీ పోలీసులు. ట్రీట్ మెంట్ చేయకుండానే నకిలీ పేర్లతో నిధులు స్వాహా చేసిన ఆస్పత్రులపై కేసు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 హాస్పటళ్లపై సిఐడి పోలీసులు …
-
భవిష్యత్త్ తరాల మేలు కోసం హైడ్రా ద్వారా చెరువుల పరిరక్షణను మహా యజ్ఞంలో చేపట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చెరువులను కబ్జాల నుంచి విముక్తి చేస్తున్నామన్న రేవంత్ . ఇందులో రాజకీయ ఒత్తిళ్లకు తావులేదన్నారు. లేక్ సిటీగా వర్థిల్లిన …
-
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో భారీగా పట్టుపడ్డ డ్రగ్స్ను రాజేంద్రనగర్ పోలీసులు సీజ్ చేశారు. 50 గ్రాముల MDMA, 25 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరాలో నిందుతురాలైన నైజీరియా మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నలుగురు …