తెలుగు రాష్ట్రాలను అన్నపూర్ణగా తీర్చిదిద్దిన ఈ మహా కట్టడం మహోన్నతమైన మానవ ప్రయత్నానికి మరుపురాని నివాళిగా నిలుస్తోంది నాగార్జునసాగర్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కు డిసెంబర్ 10వ తేదీ నాటితో 69 ఏళ్లు నిండి 70వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. …
Nalgonda
-
-
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయలేదన్నారు బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి. బీజేపీ నల్గొండ జిల్లా కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చార్జిషీట్ …
-
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామికి ప్రభుత్వం 60 కిలోల బంగారు తాపడం పెట్టనుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల లడ్డూలను టెస్టింగ్ కు పంపితే యాదగిరి గుట్ట లడ్డూ భేష్ అని రిపోర్ట్ …
- TelanganaLatest NewsMain NewsNalgonda
స్వచ్ఛధనం-పచ్చదనం కార్యక్రమంలో MLA కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
నల్గొండ జిల్లా చండూర్ మున్సిపాలిటీ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్వచ్ఛధనం-పచ్చదనం కార్యక్రమంలో MLA రాజ్ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. అమృత్ పథకం లో భాగంగా …
-
నల్గొండ జిల్లాలో SI లైంగిక వేధింపుల పర్వం బయటపడింది. అయితే, ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనుకడుగు వేయడం చర్చనీయాంశమవుతోంది. ఎస్ఐని వీఆర్కు అటాచ్ చేస్తూ జిల్లా ఎ స్పీ శరత్చంద్రపవార్ ఉత్తర్వులు జారీచేశారు. ఎస్ఐని సస్పెండ్ …
-
ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెచ్చిపోతున్న రేషన్ మాఫియా . దామరచర్ల మండలం, వాడపల్లి వద్ద 22 టన్నుల రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. హుజూర్ నగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పిడుగురాళ్లకు అక్రమంగా రేషన్ బియ్యం …
-
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామం లో గల జోసెఫ్ వెబర్ చైల్డ్ హోమ్ స్కూల్ లో రిలయబుల్ ట్రస్టు ద్వారా సుమారు 200 మంది విద్యార్థులకు స్కూల్ కిట్లను స్పోర్ట్స్ కిట్లను అందజేసిన …
- Latest NewsMain NewsNalgondaTelangana
ఫ్లైఓవర్ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
చిట్యాల లో హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై నూతన ఫ్లైఓవర్ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.-పాల్గొన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే , విప్ బీర్ల ఐలయ్య, స్థానిక ఎమ్మెల్యే …
-
నల్గొండ జిల్లా నార్కాట్ పల్లిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్ పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. నార్కాట్ పల్లి మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఓటర్లకు డబ్బులు పంపిణీ …
- TelanganaKhammamLatest NewsMain NewsNalgondaPoliticalWarangal
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు పోలింగ్ ప్రారంభం..
ఉమ్మడి నల్లగొండ – వరంగల్- ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో మూడు జిల్లాల్లో కలిపి 4,63,839 మంది ఓటర్లు …