స్వతంత్ర భారత్‌లో తొలి ఓట్ చోరీ కాంగ్రెస్ చేసింది..

స్వతంత్ర భారత్‌లో తొలి ఓట్ చోరీ కాంగ్రెస్ చేసింది: ఎంపీ రఘునందన్

Advertisements

<p>దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక తొలి ఓట్ చోరీ కాంగ్రెస్ పార్టీ చేసిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు&period; నాటి ప్రధాని నెహ్రూ విషయంలోనే ఓట్ చోరీ జరిగిందన్నారు&period; కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే&&num;8230&semi; 12 ఏళ్ల మోదీ పాలనపై చర్చకు రావాలని సవాల్ విసిరారు&period; కుటుంబ పార్టీకి భజన చేయడం మినహా&&num;8230&semi; దేశం కోసం చేసి కాంగ్రెస్ పార్టీ చేసిందేమి లేదన్నారు&period; కరోనా లాంటి సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలన చేసిన ఘనత ప్రధాని మోదీది అన్నారు&period; మోదీ ఏం చేసినా వ్యతిరేకించాలనే అజెండాతో కాంగ్రెస్ పనిచేస్తుందని ఎద్దేవా చేశారు రఘునందన్ రావు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.