కారు బోల్తా.. ఇద్దరి పరిస్థితి విషమం..

Car overturned

Advertisements

&NewLine;<p>అల్లూరి జిల్లా జీకే విధి మండలం సప్పర్ల ఘాట్ రోడ్డులో ధర్మపురం వద్ద కారు బోల్తా పడింది&period; కారులో ఏడుగురు ప్రయాణిస్తుండగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది&period; అక్కడ కాపీ తోట పనులు చేస్తున్న గిరిజన రైతులు ప్రమాద స్థలం వద్దకు చేరుకుని క్షతగాత్రులను బయటకి తీసి దారకొండ హాస్పిటల్ కు తరలించారు&period; కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రైవేట్ సెల్ టవర్ సిబ్బందిగా తెలుస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’పై ఆకస్మిక తనిఖీలు.

శరవేగంగా వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు.

లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు.. 16 మంది మృతి.