ప్రాజెక్టును పూర్తి చేసి నిర్వాసితులకు న్యాయం చేయాలి.

veligonda project

Advertisements

&NewLine;<p>ప్రకాశం మార్కాపురం వెలుగొండ ప్రాజెక్ట్ ను త్వరితగతిన పూర్తి చేయాలని&comma; నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని&comma; నల్గొండ ప్రాజెక్ట్ కాలువలకు బీజేపీ నాయకులు కీర్తిశేషులు రాములు పేరు పెట్టాలంటూ&comma; బీజేపీ రాష్ట్ర నాయకులు శిరసనగండ్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్థానిక గడియార స్తంభం నుండి ర్యాలీగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు నిరసన ప్రదర్శన చేశారు&period; ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ కన్వీనర్ చిన్నయ్య&comma; ఎర్రగొండపాలెం మాజీ కన్వీనర్ ప్రసాద్&comma; బీజేపీ సీనియర్ నాయకురాలు శాసనాల సరోజినీ&comma; న్యాయవాది&comma; కడియం రామయ్య&comma; బీజేపీ నాయకులు&comma; కార్యకర్తలు&comma; పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..

ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 జాతీయ సమీక్ష..

భారత్‌కు అమెరికా మెగా రక్షణ ప్యాకేజీ..