Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra PradeshKarnool ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలకు జననం..

ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలకు జననం..

by Rama
Three Girl Babies

అంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్.డి.టి ఆసుపత్రిలో మల్లికార్జునపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఆర్డిటి వైద్యులు ఆమె ముగ్గురు ఆడపిల్లలను ప్రసవించిందని తెలిపారు. ముగ్గురు ఆడపిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని బంధువులు తెలిపారు. ఇప్పటికే లక్ష్మీదేవి గణేష్ లకు మొదటి కోవిడ్ సమయంలో వివాహం జరిగింది. మొదటి కాన్పులో నాలుగేళ్ల క్రితం నార్మల్ డెలివరీలో పాప జన్మించింది. రెండో కాన్పులో సిజేరియన్ ద్వారా ముగ్గురు ఆడ పిల్లలకు జన్మనిచ్చింది.

Advertisements

You may also like

Our Visitor

013870
Total views : 78240

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.