తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం

meeting in Tirumala

Advertisements

&NewLine;<p>తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహించారు&period; పాలకమండలి సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు&period; టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి 2024-25 వార్షిక బడ్జెట్ ను బోర్డులో ప్రవేశపెట్టారు&period; శ్రీవారి ఆలయ వార్షిక బడ్జెట్ 5వేల కోట్ల ను దాటేసింది&period; 15సంవత్సరాల క్రితం వేయి కోట్లు ఉన్న బడ్జెట్ ఇప్పుడు 5వేల కోట్లు దాటడం రోజురోజుకు స్వామివారికి వచ్చే ఆదాయాన్ని సూచిస్తుంది&period; గత కరోనా సమయంలో ఆదాయం తగ్గినప్పటికీ గత రెండు సంవత్సరాలుగా పూర్తిస్థాయిలో పెరగడంతో ఈ మార్కును దాటిందని ఛైర్మన్ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భూగర్భ సంపద దోపిడీ.ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.

ఏసీబీకి చిక్కిన డిప్యూటీ డైరెక్టర్ నరహరి.

ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.